Category: NEWS

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ
బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించడం జరిగింది. శ్రీమతి రావు పద్మ గారు “అవకాశం…

లైవ్ డిబేట్లో కుత్బుల్లాపూర్ BRS MLA కేపీ వివేకానంద్ గౌడ్ BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గారిపై బహిరంగంగా దాడి
NTv ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్లో BJP అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై BRS బీఆర్ఎస్ అభ్యర్థి, కేపీ వివేకానంద్ గౌడ్ బహిరంగంగా దాడి చేశారు.

గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
ఈ రోజు కేంద్ర బిజెపి క్రమశిక్షణా కమిటీ, గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. శ్రీ రాజా సింగ్ గారిపై వేసిన స్పెన్షన్ ని ఎత్తివేసారు. రాజా సింగ్ ఈ సందర్భంగా.. పార్టీయే ప్రధానం!! ముందుగా, నా సస్పెన్షన్ను రద్దు చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షాగారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ బి.ఎల్. సంతోష్ గారికి,…

సామ రంగారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జాలపై ప్రశ్నించడంతో బిఆర్ఎస్ గూండాల రసాభాస
ఎల్బీనగర్ నియోజకవర్గంలో NTV గెలుపెవరిది కార్యక్రమం సందర్భంగా BJP రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు, శ్రీ సామ రంగారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి అక్రమాలపై, కబ్జా బాగోతాలపై ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక, అక్కడున్న సుధీర్ రెడ్డి పెంచి పోషించిన తెరాస గూండాలు, బీజేపీ కార్యకర్తలపై కుర్చీలు విసిరి రసాభాస సృష్టించారు.

జి. కిషన్ రెడ్డి గారు డిల్లీ విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు
కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు దేశ రాజధాని కొత్త డిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.

కాపువాడ బతుకమ్మ సంబరాలలో శ్రీమతి రావు పద్మ
కాపువాడలో శ్రీభారతి సాహితీ సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ గారు

జి.కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు.

ఎస్.ఆర్.ఆర్. తోట ప్రాంతంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33 వ డివిజన్ S.R.R తోట ప్రాంతంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యక్రమంలో భాగంగా పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు

కేంద్ర ప్రభుత్వ అధికారిక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ఫోటో చింపమని..
కేంద్ర ప్రభుత్వ అధికారిక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో LED టీవీని, కాలితో తన్నిన హరీష్ రావు, కార్యకర్తలకు మోడీ ఫోటో చింపమని ఆదేశించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు-కరీంనగర్లో ఉద్రిక్తత
మరోసారి ఎంపి బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు. ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. | Bike-borne thugs carrying MIM flags towards Bandi Sanjay’s office tension in Karimnagar.

చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.

ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ – అభినందనలు తెలిపిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప
తరిగొప్పుల మండలంలోని జగ్గయ్యపేట చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ కావడంతో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు ప్రత్యేకంగా అభినందించారు.












