03 10 2023 BRS goons distroying Modi photo

కేంద్ర ప్రభుత్వ అధికారిక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ఫోటో చింపమని..

Spread the love

BRS కార్యకర్తల అత్యుత్సాహంతో రైలు ప్రారంభం ఆలస్యం అవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ గారి ఫోటోని చూసి తట్టుకోలేక, కార్యక్రమంలో ఏర్పాటు చేసిన LED టీవీని, కాలితో తన్నిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అనంతరం రైల్వే అధికారికి బెదిరిస్తూ.. కార్యకర్తలకు మోడీ ఫోటో చింపమని ఆదేశించిన మెదక్ MP కొత్త ప్రభాకర్ రెడ్డి. మరీ ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకు..?

View this post on Instagram

A post shared by Telangana BJP Fans (@telanganabjpfans)