Untitled 1

చేర్యాలను రెవిన్యూ డివిజన్‌‌గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం

Spread the love

చేర్యాలను రెవిన్యూ డివిజన్‌‌గా ప్రకటించాలని కోరుతూ, ప్రాంత అభివృద్ధి కోసం తలపెట్టిన సడక్ బంద్ విజయవంతం చేయడానికి బిజెపి సిద్దిపేట జిల్లా పార్టీ పరంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు చేర్యాల జేఏసీ శిబిరంలో దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీ దూది శ్రీకాంత్ రెడ్డి గారు, బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ బూరుగు సురేష్ గౌడ్ గారు, జనగామ నియోజకవర్గం మరియు చేర్యాల రూరల్ మరియు చేర్యాల టౌన్. కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట మండలాల నుండి బిజెపి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.