Welcome to Telangana BJP Fans Online Portal Banner Image

  • మోదీ మల్కాజ్గిరిలో రోడ్డు షోపై ఈటల ప్రెస్ మీట్

    మోదీ మల్కాజ్గిరిలో రోడ్డు షోపై ఈటల ప్రెస్ మీట్

    రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు మల్కాజ్గిరిలో రోడ్డు షో నిర్వహిస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు మిర్జలగూడ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.3 కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహిస్తారు. మోదీ గారిని చూసే భాగ్యం కలుగుతుంది. రోడ్డుషోలో పాల్గొనాలని…

  • జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు. గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన…

  • మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు హైదరాబాద్ లోని సఫిల్ గూడలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టాక భారతదేశ రూపురేఖలు మారాయి. టెర్రరిస్టుల బాంబుమోతలు లేవు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటుకతో కొడితే రాయితో కొడతాం అని హెచ్చరించారు. పాకిస్తాన్లోని…

  • రేవంత్ పాలనలో రైతులు ఆగం:- రాణి రుద్రమ రెడ్డి

    రేవంత్ పాలనలో రైతులు ఆగం:- రాణి రుద్రమ రెడ్డి

    రైతులపై కాంగ్రెస్ ది మొసలి కన్నీరు: రాణీ రుద్రమ

  • బీజేపీ తెలంగాణ రెండో జాబితా విడుదల

    బీజేపీ తెలంగాణ రెండో జాబితా విడుదల

    ఆదిలాబాద్ – గోడం నగేశ్ పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్ మెదక్ – రఘునందన్ రావు మహబూబ్నగర్ – డీకే అరుణ నల్గొండ – సైదిరెడ్డి మహబూబాబాద్ – సీతారాం నాయక్

  • జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…

  • BRS ఖతం అయిన పార్టీ

    BRS ఖతం అయిన పార్టీ

    సిద్ధిపేట జిల్లా : గజ్వేల్మెదక్ పార్లమెంట్ పరిధిలో సందర్భంగా గజ్వేల్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా కొట్లాడాలి, 10కి పైగా స్థానాలు గెలవాలని భావిస్తుంది.ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 5 క్లస్టర్స్ లో విజయసంకల్ప యాత్ర చేస్తున్నాం.జహీరాబాద్, కరీంనగర్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో యాత్ర కొనసాగుతుంది.యాత్రలో మాకు అనేక ధరకాస్తులు వస్తున్నాయి. మా భూములు ప్రాజెక్టులు కోసం, రోడ్ల కోసం…

  • ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

    ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

    అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.

  • కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    ప్రధాని మోదీ గారి నేతృత్వంలో దేశంలో సమూల అభివృద్దిని వివరస్తూ సమర్థవంతమైన పాలన కోసం మరోసారి ప్రధానిగా నరేద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతూ విజయసంకల్ప యాత్రలో భాగంగా కొమురంభీం క్లస్టర్ పర్యటనలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రజలకు వివరించారు. యాత్రలో ఎంపీ, సోయం బాపురావు గారు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, బిజెపి శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

  • రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు

    రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు

    మన గిరిజన వీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన క్షణప్రవేశంలో రాంజీ గోండ్ మ్యూజియం కు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవనీయులైన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ Arjun Munda జీ ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. ఈ గణనీయమైన అభివృద్ధి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక గిరిజన వీరుల త్యాగాలను మరియు అచంచల స్ఫూర్తిని చూపే అంకితభావానికి నాంది. మ్యూజియం వారు చేసిన…

  • కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు. కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ…

  • ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

ముఖ్య వార్తలు

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు పోస్టర్లు

డౌన్లోడ్ చేసుకోండి

అమిత్ షా గారికి స్వాగతం పలికిన బిజెపి ముఖ్య నాయకులు

మరింత సమాచారం

సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి గారు

See More

అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు

మరింత సమాచారం

కిషన్ రెడ్డి గారి బైక్ ర్యాలీకి జనగామలో ఘనస్వాగతం

మరింత సమాచారం