Author: CVRM

  • జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు. గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన…

  • మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు హైదరాబాద్ లోని సఫిల్ గూడలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టాక భారతదేశ రూపురేఖలు మారాయి. టెర్రరిస్టుల బాంబుమోతలు లేవు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటుకతో కొడితే రాయితో కొడతాం అని హెచ్చరించారు. పాకిస్తాన్లోని…

  • కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    ప్రధాని మోదీ గారి నేతృత్వంలో దేశంలో సమూల అభివృద్దిని వివరస్తూ సమర్థవంతమైన పాలన కోసం మరోసారి ప్రధానిగా నరేద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతూ విజయసంకల్ప యాత్రలో భాగంగా కొమురంభీం క్లస్టర్ పర్యటనలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రజలకు వివరించారు. యాత్రలో ఎంపీ, సోయం బాపురావు గారు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, బిజెపి శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

  • కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు. కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ…

  • ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

  • ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ

    ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ

    బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు ఢిల్లీలో జరగుతున్న రెండు రోజుల (ఈరోజు మరియు రేపు) భారతీయ జనతా పార్టీ జాతీయ సమ్మేళనం సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క సమావేశాలకు ప్రాధాన్యత కలిగింది.

  • రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడే

    రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడే

    మహారాష్ట్ర నుండి రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడేని బిజెపి నామినేట్ చేసింది. బాబ్రీ కూల్చివేత సమయంలో ఆయన కరసేవలో భాగం. శిథిలాల మీద డాక్టర్ అజిత్ నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. డిసెంబర్ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అతని వయస్సు కేవలం 22 సంవత్సరాలు.

  • దేశ ప్రధానిగా మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యం: బేజాడి బీరప్ప

    దేశ ప్రధానిగా మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యం: బేజాడి బీరప్ప

    కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గ దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గం అసెంబ్లీ ప్రబారి శ్రీ బేజాడిబీరప్ప గారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన దశాబ్దం నుండి దేశం ఎన్నో విప్లవాత్మకమైన, దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రపంచంలోనే నేటి భారతదేశ ముందుందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని. అందుకే మోడీ ఉంటే…

  • అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది

    అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది

    అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది.. ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. ..దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టామంటూ….. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది” అని BAPS స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ప్రారంభించిన ఈ ఆలయంలోకి మార్చి 1 నుంచి ప్రజలను…

  • కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…

  • బాగా వైరల్ అవుతున్న కేసీఆర్ పై పాడిన ఓ చిన్నారి పాట

    బాగా వైరల్ అవుతున్న కేసీఆర్ పై పాడిన ఓ చిన్నారి పాట

    కెసిఆర్ పై ఓ చిన్నారి పాడిన పాట అంతర్జాలంలో బాగా వైరల్ అవుతున్నది.

  • బిజెపి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల అభ్యర్థుల మూడవ జాబిత విడుదల

    బిజెపి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల అభ్యర్థుల మూడవ జాబిత విడుదల

    తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బిజెపి అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసిన జాతీయ, రాష్ట్ర నాయకత్వం.