బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు ఢిల్లీలో జరగుతున్న రెండు రోజుల (ఈరోజు మరియు రేపు) భారతీయ జనతా పార్టీ జాతీయ సమ్మేళనం సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క సమావేశాలకు ప్రాధాన్యత కలిగింది.
ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ
by
Leave a Reply