బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు ఢిల్లీలో జరగుతున్న రెండు రోజుల (ఈరోజు మరియు రేపు) భారతీయ జనతా పార్టీ జాతీయ సమ్మేళనం సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క సమావేశాలకు ప్రాధాన్యత కలిగింది.
![ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ 1 BJP Hanumakonda District President Rao Padma](https://telanganabjpfans.com/wp-content/uploads/2024/02/17-02-2024-02.jpg)
ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ
by
Leave a Reply