Category: NEWS

  • ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

    ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

    అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు.

  • కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    కొమురంభీం క్లస్టర్ విజయసంకల్ప యాత్రలో ఈటెల రాజేందరన్న

    ప్రధాని మోదీ గారి నేతృత్వంలో దేశంలో సమూల అభివృద్దిని వివరస్తూ సమర్థవంతమైన పాలన కోసం మరోసారి ప్రధానిగా నరేద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతూ విజయసంకల్ప యాత్రలో భాగంగా కొమురంభీం క్లస్టర్ పర్యటనలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రజలకు వివరించారు. యాత్రలో ఎంపీ, సోయం బాపురావు గారు, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, బిజెపి శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

  • రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు

    రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు

    మన గిరిజన వీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన క్షణప్రవేశంలో రాంజీ గోండ్ మ్యూజియం కు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవనీయులైన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ Arjun Munda జీ ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. ఈ గణనీయమైన అభివృద్ధి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక గిరిజన వీరుల త్యాగాలను మరియు అచంచల స్ఫూర్తిని చూపే అంకితభావానికి నాంది. మ్యూజియం వారు చేసిన…

  • కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఖండించిన ఈటెల

    ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ మారుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుంది అందులో ఏమాత్రం నిజం లేదు. కొప్పుల నరసింహరెడ్డి, కార్పొరేటర్ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు కొన్ని ఫోటోలతో రాజకీయ దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ.. “ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశా.. కావాలని ఆ…

  • ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు

    వడ్డేపల్లి బి.ఆర్.ఎస్ నాయకులు ఈటల రాజేందర్ గారి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇటీవల కమలదళంలో చేరిన వడ్డేపల్లికి చెందిన కార్పొరేటర్ శ్రీ డా.దాస్యం అభినవ్ భాస్కర్ గారికి అండగా ఉండేందుకు వడ్డేపల్లి వాసులు నేడు బిజెపిలో చేరిన సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై ఢిల్లీలో బిజెపిలో…

  • ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ

    ఢిల్లీలో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ

    బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ గారు ఢిల్లీలో జరగుతున్న రెండు రోజుల (ఈరోజు మరియు రేపు) భారతీయ జనతా పార్టీ జాతీయ సమ్మేళనం సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క సమావేశాలకు ప్రాధాన్యత కలిగింది.

  • రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడే

    రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడే

    మహారాష్ట్ర నుండి రాజ్యసభకు కరసేవక్ అజీత్ గోప్‌చాడేని బిజెపి నామినేట్ చేసింది. బాబ్రీ కూల్చివేత సమయంలో ఆయన కరసేవలో భాగం. శిథిలాల మీద డాక్టర్ అజిత్ నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. డిసెంబర్ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అతని వయస్సు కేవలం 22 సంవత్సరాలు.

  • కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం

    రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…

  • తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay

    తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay

    తెలంగాణ పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం

  • పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

    పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

    పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం భారత ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా విస్తరించాలన్నారు. ప్రపంచ దేశాల్లో దేశాన్ని ఉన్నతంగా నింపుతున్న మోడీకి ప్రతి ఒక్కరు…

  • బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి

    బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి

    BJP ranks should do this one thing perfectly: Kishan Reddy

  • బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం : Dr Laxman

    బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం : Dr Laxman

    Congress on the way to BRS.. Fraud in the name of guarantees