Tag: BJP
భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్
బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..? భువనగిరి తడారేదెప్పుడు..? (BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule) నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర తేది 16.04.2024 మంగళవారం రోజున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే… బూర నరసన్న రావాలే.. 🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు
గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Happy Birthday to Goshamahal MLA T Raja Singh)
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, యువతరానికి ఆదర్శం, నీతి నిజాయితీ తన సొంతం, మంచికి మారుపేరు అయిన మన గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారికి తెలంగాణ బిజెపి ప్యాన్స్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to Goshamahal MLA Sri T. Raja Singh
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు (Modi released BJP Manifesto)
బిజెపి సంకల్ప పత్రం మేనిఫెస్టోని విడుదల చేసిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేద్ర మోదీ గారు. బిజెపి సంకల్ప పత్ర మేనిఫెస్టోలో ఈ క్రింది 14 అంశాలను పొందుపరిచారు. బిజెపి మేనిఫెస్టోను డౌన్లోడ్ చేయడానికి ఇక్క నొక్కండి (Download BJP Manifesto 2024)
భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో MRPS మిత్రులు ఏర్పాటు చేసిన జై భీమ్ యాత్రలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఆ మహనీయుడు గురించి ప్రసంగిస్తూ…. ఉన్నత విద్యవంతుడు పీడిత అట్టడుగు వర్గాల గొంతై నిలిచి. సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లోజొప్పించి వారి అభ్యున్నతికి పోరాటం చేసి రాజ్యాంగం రచయితగా…
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం
నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు
వారి అక్రమాలు బయటపెడతా
> పార్టీలు మారిన నేతలపై రఘునందన్ రావు ఫైర్
బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ
పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు
సీఎంపై ఈటల రాజేందర్ ఫైర్
ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…
షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ ప్రభుత్వం: అర్వింద్
నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరి మితమైతే ప్రధాని నేతృత్వంలో ఫ్యా క్టరీని తెరిపించిన ఘనత బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని అర్వింద్ తెలిపారు. జగి…