Tag: తెలంగాణ వార్తలు

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

    తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు. మీరు కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలను తొలగించాలనుకుంటే, మీరు బిజెపిపై నమ్మకం ఉంచాలి!

  • తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా

    తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా

    శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి…

  • తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ

    తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ

    నేడు వరంగల్ మరియు  కరీంనగర్‌లో జరిగిన BJP భారీ బహిరంగ సభలకు విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు (Sri Narendra Modi). మొదటగా కరీంనగర్ పార్లమెంటులోని వేములావాడలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో నా పనిని చూశారు. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో…

  • ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప

    ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప

    జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ.. “దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు…

  • మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం

    మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం

    మరోసారి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు, కార్యకర్తలు.(BJP Door to door Campaign in Hyderabad on 16 April 2024 Schedule)

  • భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్

    భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డా. బూర నర్సయ్య గౌడ్ గారి 16-04-2024 రోజున షెడ్యూల్

    బూర నర్సన్న సాగు నీటి పోరు యాత్ర సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు..? భువనగిరి తడారేదెప్పుడు..? (BJP Bhuvanagiri Parliament Candidate Dr. Boora Narsaiah Goud’s Schedule) నత్తనడక నడుస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై… బూర నర్సన్న పోరు యాత్ర తేది 16.04.2024 మంగళవారం రోజున సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే… బూర నరసన్న రావాలే.. 🪷కమలం పువ్వు గుర్తు కే మన ఓటు

  • భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్

    భువనగిరి MRPS ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా జై భీమ్ యాత్రలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్

    డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలో MRPS మిత్రులు ఏర్పాటు చేసిన జై భీమ్ యాత్రలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు. భువనగిరి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ఆ మహనీయుడు గురించి ప్రసంగిస్తూ…. ఉన్నత విద్యవంతుడు పీడిత అట్టడుగు వర్గాల గొంతై నిలిచి. సాంఘిక అజెండాను సమకాలీన రాజకీయాల్లోజొప్పించి వారి అభ్యున్నతికి పోరాటం చేసి రాజ్యాంగం రచయితగా…

  • నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం

    నర్మెట్ట మండల కేంద్రంలో బూర నర్సయ్య గౌడ్ గడపగడపకు – మోడీ అంటు ప్రచారం

    నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక చౌరస్తాలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పులమాల వేసి నివాళులర్పించి “గడపగడపకు – మోడీ అంటు ప్రచారం” చేస్తు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మర ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్న…. భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Ex MP)గారు.

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

    రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు

  • ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్

    ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్

    ‣ దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలి ‣ ట్రిపుల్ తలాక్తో మహిళల ఆత్మగౌరవం పెరిగింది ‣ రేవంత్ వందరోజుల పాలన కేసీఆర్ పాలనకు నకలుగా ఉంది ‣ 400 సీట్లతో మోదీకి గిఫ్ట్ఇవ్వాలి ‣ తెలంగాణలో గెలిచేది, నిలిచేది బీజేపీయే…

  • వారి అక్రమాలు బయటపెడతా

    వారి అక్రమాలు బయటపెడతా

    > పార్టీలు మారిన నేతలపై రఘునందన్ రావు ఫైర్

  • బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…