Author: Sravan Kumar

  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

    రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయ్: రఘునందన్ రావు

  • ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్

    ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోదీ : ఎంపీ ధర్మపురి అర్వింద్

    ‣ దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలి ‣ ట్రిపుల్ తలాక్తో మహిళల ఆత్మగౌరవం పెరిగింది ‣ రేవంత్ వందరోజుల పాలన కేసీఆర్ పాలనకు నకలుగా ఉంది ‣ 400 సీట్లతో మోదీకి గిఫ్ట్ఇవ్వాలి ‣ తెలంగాణలో గెలిచేది, నిలిచేది బీజేపీయే…

  • వారి అక్రమాలు బయటపెడతా

    వారి అక్రమాలు బయటపెడతా

    > పార్టీలు మారిన నేతలపై రఘునందన్ రావు ఫైర్

  • బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…

  • రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు

    రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు

    సీఎంపై ఈటల రాజేందర్ ఫైర్

  • ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్​.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సుడిగాలి పర్యటన

    ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్​.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సుడిగాలి పర్యటన

    కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్​ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్​ తోపాటు సీఎస్​ఆర్, కేంద్ర…

  • షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ ప్రభుత్వం: అర్వింద్

    షుగర్ ఫ్యాక్టరీని తెరిపించిన మోదీ ప్రభుత్వం: అర్వింద్

    నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలకే పరి మితమైతే ప్రధాని నేతృత్వంలో ఫ్యా క్టరీని తెరిపించిన ఘనత బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోదీ ప్రధాని అయ్యాక 66 ఫ్యాక్టరీలను తెరిపించారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని అర్వింద్ తెలిపారు. జగి…

  • మోదీకి అభిమాన ఉప్పెన

    మోదీకి అభిమాన ఉప్పెన

    ‣ బీజేపీ గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తా ‣ నా హయాంలో భువనగిరికి లక్ష కోట్ల సంపద పెరిగింది

  • ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు

    ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు

    ఎస్సారెస్పీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలి లేకుంటే కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తాం వెంటనే మహిళల ఖాతాలలో రూ.2,500 వేయాలి

  • రేవంత్ పాలనలో రైతులు ఆగం:- రాణి రుద్రమ రెడ్డి

    రేవంత్ పాలనలో రైతులు ఆగం:- రాణి రుద్రమ రెడ్డి

    రైతులపై కాంగ్రెస్ ది మొసలి కన్నీరు: రాణీ రుద్రమ

  • బీజేపీ తెలంగాణ రెండో జాబితా విడుదల

    బీజేపీ తెలంగాణ రెండో జాబితా విడుదల

    ఆదిలాబాద్ – గోడం నగేశ్ పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్ మెదక్ – రఘునందన్ రావు మహబూబ్నగర్ – డీకే అరుణ నల్గొండ – సైదిరెడ్డి మహబూబాబాద్ – సీతారాం నాయక్

  • జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    జనగాంలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రసంగించిన ఈటల రాజేందర్

    ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మహిళలు అన్నిటా ముందు ఉంటున్నారు.అంగన్ వాడీ ఆయా, అంగన్ వాడీ టీచర్, వడ్ల కొనుగోలు సెంటర్లు, ఆశ వర్కర్స్ ఇలా ఎక్కడ చూసినా ప్రజలకు సేవలు అందించడంలో మహిళలు ముందున్నారు.ఆ ఆడబిడ్డలకు చట్టాలు చేసే అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ, పార్లమెంట్ లలో 33 శాతం రిజర్వేషన్ కలిపించారు మన ప్రధాని నరేంద్ర మోదీ.మనరాష్ట్రంలో మూడవ వంతు మహిళలు అంటే 119 మందిలో 40 మంది, 17 మంది ఎంపీలలో 5/6…