Category: సిద్దిపేట జిల్లా
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కార్యకర్తలకు స్ఫూర్తిదాయ ప్రసంగం
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వందమంది కౌరవులను ఓడించిన పాండవులను స్ఫూర్తిగా బిజెపి కార్యకర్తలు తీసుకొని యుద్ధం చేయండి, గెలుపు మనదే అని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మీరే నిల్చవాలే, మీరే గీత గీయాలి, అమ్ముడు పోయే వాళ్ళందరూ అటువైపు పోయిండ్రు, మిగిలిందంతా మనమే మిగిలినం. ఊరుకు ఐదుగురి మిగిలినవచ్చు, పాండవుల లెక్క కొట్లాడండి మీరు. కౌరవుల్లాగా వాళ్ళు అందరూ అటుపక్క పోవచ్చు. మిగిలింది మీరు ఐదుగురే కావచ్చు. ఐదుగురు ఒక తాటి మీద నిల్చండి. ఒక్కడే…
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.