Amith Shah and Kishan Reddy

అమిత్ షా గారికి స్వాగతం పలికిన బిజెపి ముఖ్య నాయకులు

Spread the love

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో గౌరవనీయులైన కేంద్ర హోం & సహకార మంత్రి శ్రీ అమిత్ షా గారిని స్వాగతం పలికిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, బిజెపి నాయకులు, మరియు తదితరులు

రేపు సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న “హైదరాబాద్ విమోచన దినోత్సవ” వేడుకలకు శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.