Tag: Kishan Reddy
ఎండిపోయిన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో నర్మెట్ట మండలంలోని,నర్మెట్ట గ్రామంలో వరి చేనులకు మొక్కజొన్న చేనులకు నీరు అందక ఎండిపోయినటువంటి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వలన రైతులకు నీరు అందించలేక ఈరోజు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారనిఈ ప్రభుత్వానికి రైతులపై ఎటువంటి చిత్తశుద్ధి…
తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ,…
ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాగునీటి అవసరాలు తీర్చేలా..వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర…
ప్రజల కోసం లాఠీదెబ్బలు కొత్త కాదు
ఎస్సారెస్పీ కెనాల్ కు తక్షణమే నీటిని విడుదల చేయాలి లేకుంటే కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తాం వెంటనే మహిళల ఖాతాలలో రూ.2,500 వేయాలి
రంజీ గొండ్ మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రులు
మన గిరిజన వీరుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు హైదరాబాద్ అబిడ్స్ లో జరిగిన క్షణప్రవేశంలో రాంజీ గోండ్ మ్యూజియం కు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవనీయులైన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ Arjun Munda జీ ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని అందించారు. ఈ గణనీయమైన అభివృద్ధి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన అసంఖ్యాక గిరిజన వీరుల త్యాగాలను మరియు అచంచల స్ఫూర్తిని చూపే అంకితభావానికి నాంది. మ్యూజియం వారు చేసిన…
కొమరవెల్లిలో జి. కిషన్ రెడ్డి గారిచే నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమం
రేపు గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కొమురవెల్లి నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారు. నూతన రైల్వే స్టేషన్ భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు కొమరవెల్లి దేవాలయ అభివృద్ధి మరియు సందర్శనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఉదయం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి…
తెలంగాణకు పట్టిన దరిద్రం KCR కుటుంబమే:- Bandi Sanjay
తెలంగాణ పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం
బీజేపీ శ్రేణులు ఈ ఒక్క పని పక్కాగా చేయాలి: కిషన్ రెడ్డి
BJP ranks should do this one thing perfectly: Kishan Reddy
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : Bandi Sanjay
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : బండి సంజయ్
అయోధ్య రామ మందిరం పై రాజకీయాలు చేయొద్దు : బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ
అయోధ్య పై రాజకీయం చేయొద్దు : DK ARUNA
హనుమాన్ మూవీ హీరో తేజను సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హనుమాన్ మూవీ హీరోని సన్మానించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి