Category: NEWS

BJYM నేతకు అరుదైన అవకాశం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మంచిర్యాల అసెంబ్లీ ప్రభారీగా BJYM నుంచి శ్రీ నరెడ్ల ప్రవీణ్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది.

శ్రీ కిషన్ రెడ్డి గారు 107 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీలను నియమించారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గ ప్రభరీలును నియమించారు.

నూతన తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డా. శ్రీ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారు.

రాజ్యసభలో మొత్తం 13 మహిళా వైస్-ఛైర్పర్సన్ల ప్యానెల్ను ఏర్పాటు చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం
రాజ్యసభలో నారీ శక్తి వందన్ విధేయక్ 2023 గురించి చర్చిస్తున్నందున 13 మంది మహిళా సభ్యులు ప్యానెల్కు నామినేట్ అయ్యారు.

కేంద్ర బీజేపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

తెలంగాణ విమోచన దినోత్సవం, మోడీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న వేములవాడ, కథలాపూర్ మండల ప్రజలు
కథలాపూర్ మండల కేంద్రంలో, తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును స్థానిక నాయకులతో కలిసి ఘనంగా జరుపున్న శ్రీమతి తుల ఉమ గారు.

అమిత్ షా గారికి స్వాగతం పలికిన బిజెపి ముఖ్య నాయకులు
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో శ్రీ అమిత్ షా గారికి స్వాగతం పలికిన..

సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి గారు
హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు

అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.

కిషన్ రెడ్డి గారి బైక్ ర్యాలీకి జనగామలో ఘనస్వాగతం
శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన జనగామ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల వరకు బైక్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తు సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి ‘పరకాల అమర ధామం’ వరకు బైక్ ర్యాలీగా..

కార్యకర్తలకు సెల్యూట్ చేసిన జి కిషన్ రెడ్డి
కార్యకర్తల పోరాటాన్ని అభినందించి,కార్యకర్తలకు సెల్యూట్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి












