Category: జిల్లా సమాచారం
జి.కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి గారి సమక్షంలో బిజెపిలో చేరిన జనగామకు చెందిన రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ కల్నల్ బిక్షపతి గారు.
ఎస్.ఆర్.ఆర్. తోట ప్రాంతంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33 వ డివిజన్ S.R.R తోట ప్రాంతంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ (BJP) కార్యక్రమంలో భాగంగా పర్యటించిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు
బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు-కరీంనగర్లో ఉద్రిక్తత
మరోసారి ఎంపి బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు. ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. | Bike-borne thugs carrying MIM flags towards Bandi Sanjay’s office tension in Karimnagar.
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.
కొమరం భీం జిల్లా, తిర్యానీ మండలం, మంగి గ్రామంలోని రోడ్డు పరిస్థితి..
కొమరం భీం జిల్లాకు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ తన ఇంస్టాగ్రామ్ అక్కౌంట్ లో తిర్యానీ మండలంలోని, మంగి గ్రామం రోడ్డు దుస్థితిని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ – అభినందనలు తెలిపిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప
తరిగొప్పుల మండలంలోని జగ్గయ్యపేట చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్ని వీరులుగా సెలెక్ట్ కావడంతో భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు ప్రత్యేకంగా అభినందించారు.
శ్రీ కిషన్ రెడ్డి గారు 107 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీలను నియమించారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గ ప్రభరీలును నియమించారు.
నూతన తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డా. శ్రీ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారు.
తెలంగాణ విమోచన దినోత్సవం, మోడీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న వేములవాడ, కథలాపూర్ మండల ప్రజలు
కథలాపూర్ మండల కేంద్రంలో, తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును స్థానిక నాయకులతో కలిసి ఘనంగా జరుపున్న శ్రీమతి తుల ఉమ గారు.
సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి గారు
హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు
అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.