Category: బ్లాగ్

దేశ ప్రధానిగా మోడీ ఉంటేనే ఏదైనా సాధ్యం: బేజాడి బీరప్ప
కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గ దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గం అసెంబ్లీ ప్రబారి శ్రీ బేజాడిబీరప్ప గారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన దశాబ్దం నుండి దేశం ఎన్నో విప్లవాత్మకమైన, దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రపంచంలోనే నేటి భారతదేశ ముందుందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని. అందుకే మోడీ ఉంటే…

అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది
అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోది.. ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. ..దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టామంటూ….. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది” అని BAPS స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ప్రారంభించిన ఈ ఆలయంలోకి మార్చి 1 నుంచి ప్రజలను…

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కమిటీ లో మార్పులు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కీలక మార్పులు

అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : Bandi Sanjay
అయోధ్య అక్షింతలపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరైనవి కావు : బండి సంజయ్

అయోధ్య రామ మందిరం పై రాజకీయాలు చేయొద్దు : బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ
అయోధ్య పై రాజకీయం చేయొద్దు : DK ARUNA

కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే.. గోషామహల్ MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్నారు. రాజ్యాంగాన్ని కేసీఆర్ మారుస్తానంటే ప్రజలు కేసీఆర్నే మార్చారన్నారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని.. అప్పులు పూడ్చడంతోనే కాంగ్రెస్కు సరిపోతుందన్నారు. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే…

భూపాలపల్లి నియోజకవర్గం గడప గడపకు బిజెపి ప్రచారంలో బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు
భూపాలపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కీర్తి రెడ్డి గారు గడపగడప ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, బుర్ర వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, గిద్దె ముత్తారం, అందుకు తండా, వెంచిరామి కాల్వపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ
బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రావు పద్మ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో వాకర్స్ ని కలిసి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం కల్పించి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థించడం జరిగింది. శ్రీమతి రావు పద్మ గారు “అవకాశం…

గిరీష్ దారమోని “ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్కు” హెచ్చరిక
తన ఫేస్బుక్ అక్కౌంట్ ఎలా హాక్ అయ్యిందో, దాని వెనుక ఉన్న వారెవరో తనకు తెలుసనీ, వారికి తగిన బుద్ధి చెబుతానని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటు ద్వారా ఫేస్బుక్ అక్కౌంట్ హాకర్స్ను తీవ్రంగా హెచ్చరించారు.

ఇదీ బీజేపీ అంటే..పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత?
ఇదీ బీజేపీ అంటే..సంకల్పం ముందు అంగ వైకల్యం ఎంత? కార్యకర్తలే బీజేపీ బలం..బలగం.. గట్టిగా పనిచేస్తే అధికారం మనదే..జై బీజేపీ.. పరిగి బీజేపీ కార్యకర్త నరసింహ గారి స్ఫూర్తికి 🙏🙏🙏

రూ.955/-ల గ్యాస్ సిలిండర్ పై రూ.1,000/-ల సబ్సిడీ..
రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తరువాత రూ. 955/-లకు వినియోగదారుడికి అందజేయడం జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గరిష్టంగా రూ.1,000/-ల సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రశ్నార్థకం.












