Tag: Telangana News

బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు-కరీంనగర్లో ఉద్రిక్తత
మరోసారి ఎంపి బండి సంజయ్ కార్యాలయం వైపు ఎంఐఎం జెండాలతో బైకులపై వచ్చిన దుండగులు. ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. | Bike-borne thugs carrying MIM flags towards Bandi Sanjay’s office tension in Karimnagar.

చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం
చేర్యాలను రెవిన్యూ డివిజన్గా ప్రకటించాలని బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సడక్ బంద్ విజయవంతం.

కొమరం భీం జిల్లా, తిర్యానీ మండలం, మంగి గ్రామంలోని రోడ్డు పరిస్థితి..
కొమరం భీం జిల్లాకు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ తన ఇంస్టాగ్రామ్ అక్కౌంట్ లో తిర్యానీ మండలంలోని, మంగి గ్రామం రోడ్డు దుస్థితిని వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

రూ.955/-ల గ్యాస్ సిలిండర్ పై రూ.1,000/-ల సబ్సిడీ..
రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తరువాత రూ. 955/-లకు వినియోగదారుడికి అందజేయడం జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గరిష్టంగా రూ.1,000/-ల సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రశ్నార్థకం.

BJYM నేతకు అరుదైన అవకాశం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మంచిర్యాల అసెంబ్లీ ప్రభారీగా BJYM నుంచి శ్రీ నరెడ్ల ప్రవీణ్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది.

శ్రీ కిషన్ రెడ్డి గారు 107 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీలను నియమించారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు 107 అసెంబ్లీ నియోజకవర్గ ప్రభరీలును నియమించారు.

నూతన తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డా. శ్రీ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ గారు.

తెలంగాణ విమోచన దినోత్సవం, మోడీ గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న వేములవాడ, కథలాపూర్ మండల ప్రజలు
కథలాపూర్ మండల కేంద్రంలో, తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును స్థానిక నాయకులతో కలిసి ఘనంగా జరుపున్న శ్రీమతి తుల ఉమ గారు.

అమిత్ షా గారికి స్వాగతం పలికిన బిజెపి ముఖ్య నాయకులు
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో శ్రీ అమిత్ షా గారికి స్వాగతం పలికిన..

సెప్టెంబర్ 17 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జి. కిషన్ రెడ్డి గారు
హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు

అమరవీరుల స్మరణలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర మొదలై, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, హనుమకొండ వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు బైక్ యాత్ర ఇవాళ చేశారు.

సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల వరకు బైక్ ర్యాలీ
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తు సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుండి ‘పరకాల అమర ధామం’ వరకు బైక్ ర్యాలీగా..












