Category: బ్లాగ్

  • బండి సంజయ్ న్యూ సాంగ్

    బండి సంజయ్ న్యూ సాంగ్

    2025 Bnadi Sanjay New DJ Song

  • తెలంగాణ బీజేపీ “వికసిత్ సభలు” ఘనంగా ప్రారంభం – అభివృద్ధి మార్గంలో మోదీ మార్గదర్శి!

    తెలంగాణ బీజేపీ “వికసిత్ సభలు” ఘనంగా ప్రారంభం – అభివృద్ధి మార్గంలో మోదీ మార్గదర్శి!

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన “వికసిత్ సభలు” కార్యక్రమం ఈ రోజు ఉదయం విజయవంతంగా ప్రారంభమైంది. కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి పథకాలను ప్రజలకు పరిచయం చేయడమే ఈ ప్రచార యాత్రల ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ కిషన్ రెడ్డి పాతబస్తీ ప్రాంతంలో ప్రారంభించారు. సభలో ఆయన మాట్లాడుతూ: ❝మోదీ గారి నాయకత్వంలో భారత్ అభివృద్ధి మార్గంలో దూసుకెళుతోంది. అదే…

  • తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం

    తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం

    తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ,…

  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

    బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

    తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు. మీరు కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలను తొలగించాలనుకుంటే, మీరు బిజెపిపై నమ్మకం ఉంచాలి!

  • తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా

    తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్‌సభ స్థానాలు: అమిత్ షా

    శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి…

  • పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా

    పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా

    కేంద్ర హోం మరియు సహకార శాఖామంత్రి శ్రీ అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభలో జరిగిన BJP బహిరంగ సభలో ప్రసంగించారు. బెంగాల్‌ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతూ, “మీరు పోయినసారి 18 స్థానాలలో బిజెపిని గెలిపిస్తే శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి, మేము బెంగాల్‌ను చొరబాటుదారుల నుండి విముక్తి చేస్తాము. మమతా దీదీ, చెవులు పెద్దగాచేసి నా మాట వినండి, బెంగాల్ ప్రజలు ఇప్పుడు…

  • రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

    రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

    ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు (Narendra Modi) ఈరోజు రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు రాజస్థాన్ ప్రజలను సభావేదిక ద్వారా ఉద్దేశించి మాట్లాడుతూ.. “2014 అయినా, 2019 అయినా.. దేశంలో శక్తివంతమైన బిజెపిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి రాజస్థాన్ ప్రజల ద్వారా అవుతుంది. మీరు బీజేపీకి…

  • గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Happy Birthday to Goshamahal MLA T Raja Singh)

    గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Happy Birthday to Goshamahal MLA T Raja Singh)

    మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, యువతరానికి ఆదర్శం, నీతి నిజాయితీ తన సొంతం, మంచికి మారుపేరు అయిన మన గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారికి తెలంగాణ బిజెపి ప్యాన్స్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Happy birthday to Goshamahal MLA Sri T. Raja Singh

  • బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు :డీకే అరుణ

    పార్టీ తనను గౌరవించలేదన్న జితేందర్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహిత మని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పార్టీ వీడిన సందర్భాన్ని ప్ర స్తావిస్తూ ఆయన గతంలో మారినోళ్ల గురించి మా ట్లాడిన వీడియోను లైవ్ చూ చూపించి చురకలు వేశారు. పార్టీని వీడినోళ్లను ఏమంటారో ఆయనే గతంలో చెప్పారు.. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. గత…

  • జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి – బేజాడి బీరప్ప

    జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట ,తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల్లో, విపరీతమైన కరువు కటకాలు కరాల నృత్యం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంత ఓట్లతో గెలిచిన స్థానికేతుడైన శాసన సభ్యుడు గాని అధికార కాంగ్రెస్ పార్టీ గానీ చెరువులు నింపడానికి కానీ, భూగర్భ జలాల పునరుద్ధరణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బెజాడి బీరప్పగారు తెలియజేశారు. గత సంవత్సరం జనగామ ప్రాంతంలో భారీగా కురిసిన వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన…

  • మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరిలో ఈటల హల్చల్

    మల్కాజ్ గిరి బిజెపి ఎంపి అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు హైదరాబాద్ లోని సఫిల్ గూడలో వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా భాద్యతలు చేపట్టాక భారతదేశ రూపురేఖలు మారాయి. టెర్రరిస్టుల బాంబుమోతలు లేవు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటుకతో కొడితే రాయితో కొడతాం అని హెచ్చరించారు. పాకిస్తాన్లోని…