Tag: BJP
ఎండిపోయిన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో నర్మెట్ట మండలంలోని,నర్మెట్ట గ్రామంలో వరి చేనులకు మొక్కజొన్న చేనులకు నీరు అందక ఎండిపోయినటువంటి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వలన రైతులకు నీరు అందించలేక ఈరోజు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారనిఈ ప్రభుత్వానికి రైతులపై ఎటువంటి చిత్తశుద్ధి…
బిజెపి నేత రాణి రుద్రమ భద్రాచలం పర్యటన
బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమదేవి గారు భద్రాచలం సీతా రామాలయం దర్శనం నిమిత్తం వచ్చిన సందర్భంగా బిజెపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.కలిసిన వారిలో భద్రాచలం బీజేపీ పార్టీ ప్రతి నిధులు బృందం కుంజా ధర్మా స్టేట్ కౌన్సిల్ మెంబర్, నియోజకవర్గం కన్వీనర్ ములిశెట్ట రాంమోహన్ రావు, మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్,బిజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిఖిల్ కుమార్, బిజేవైమ్ మండల ప్రధాన కార్యదర్శి సాయి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ జిల్లాలకు నూతన బీజేపీ అధ్యక్షుల నియామకం
తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించామని, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి, వచ్చిన ఫలితాల ఆధారంగానే నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులందరికీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ బృందం పని చేస్తుందని.. కార్యకర్తలందరితో కలిసి పనిచేస్తూ,…
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అరెస్టు
కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించిన పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం బండి సంజయ్ గారిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా
తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు. మీరు కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలను తొలగించాలనుకుంటే, మీరు బిజెపిపై నమ్మకం ఉంచాలి!
తెలంగాణ బిజెపికి 10 పైగా లోక్సభ స్థానాలు: అమిత్ షా
శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారిని మూడోసారి ప్రధాని చేయాలనే సంకల్పంతో లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి BJP అభ్యర్థి శ్రీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ రాయగిరిలో నిర్వహించిన జనసభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ అమిత్ షా (Amit Shah) గారు. ఈ సందర్భంగా అమిత్ షా గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి…
తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ
నేడు వరంగల్ మరియు కరీంనగర్లో జరిగిన BJP భారీ బహిరంగ సభలకు విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు (Sri Narendra Modi). మొదటగా కరీంనగర్ పార్లమెంటులోని వేములావాడలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో నా పనిని చూశారు. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ప్రపంచంలో…
పశ్చిమ బెంగాల్లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా
కేంద్ర హోం మరియు సహకార శాఖామంత్రి శ్రీ అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్ లోక్సభలో జరిగిన BJP బహిరంగ సభలో ప్రసంగించారు. బెంగాల్ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతూ, “మీరు పోయినసారి 18 స్థానాలలో బిజెపిని గెలిపిస్తే శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి, మేము బెంగాల్ను చొరబాటుదారుల నుండి విముక్తి చేస్తాము. మమతా దీదీ, చెవులు పెద్దగాచేసి నా మాట వినండి, బెంగాల్ ప్రజలు ఇప్పుడు…
రాజస్థాన్ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు (Narendra Modi) ఈరోజు రాజస్థాన్లోని టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు రాజస్థాన్ ప్రజలను సభావేదిక ద్వారా ఉద్దేశించి మాట్లాడుతూ.. “2014 అయినా, 2019 అయినా.. దేశంలో శక్తివంతమైన బిజెపిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి రాజస్థాన్ ప్రజల ద్వారా అవుతుంది. మీరు బీజేపీకి…
ప్రజా సంక్షేమమే BJP ప్రథమ ఎజెండా బెజాడి బీరప్ప
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో BJP జనగామ నియోజకవర్గ నాయకుడు, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ బేజాడి బీరప్ప గారు మాట్లాడుతూ.. “దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే బచ్చన్నపేట మండలంలోని ప్రతి బూత్ లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారి, కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్క ఓటర్, గల్లీలో ఓటేస్తే ఢిల్లీలో మోడీ వస్తాడు…
పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్ర మోదీ
పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్రమోదీ గారు ప్రసంగించారు. అయోధ్యలోని భవ్యమైన ఆలయంలో రామ్ లల్లా కూర్చున్న మొదటి రామ నవమి ఇది. ఎప్పటిలాగే, ఇక్కడ (పశ్చిమ బెంగాల్) రామనవమి పండుగను ఆపడానికి TMC తన శాయశక్తులా ప్రయత్నించింది, మరియు అన్ని కుట్రలను పన్నింది. కానీ, సత్యం మాత్రమే గెలుస్తుందని అన్నారు. రేపు అయోధ్య మందిరంలో ప్రభు రామ్ లల్లా ఆసీనులయ్యే మొదటి రామ నవమీ. రేపు రామనవమి ఊరేగింపులను భక్తిశ్రద్ధలతో తీసుకెళ్తామన్నారు.అందుకోసం…
మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమం
మరోసారి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మహాజన్ సంపర్క్ లో భాగంగా 16 ఏప్రిల్ 2024 తేదీన ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు, కార్యకర్తలు.(BJP Door to door Campaign in Hyderabad on 16 April 2024 Schedule)