ఈ రోజు కేంద్ర బిజెపి క్రమశిక్షణా కమిటీ, గోషామహల్ బిజెపి ఎం.ఎల్.ఏ. శ్రీ రాజా సింగ్ గారిపై వేసిన స్పెన్షన్ ని ఎత్తివేసారు. రాజా సింగ్ ఈ సందర్భంగా..
పార్టీయే ప్రధానం!!
ముందుగా, నా సస్పెన్షన్ను రద్దు చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెపి నడ్డా గారికి, కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షాగారికి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీ బి.ఎల్. సంతోష్ గారికి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, OBC మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ డా. లక్ష్మణ్ గారికి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి మరియు శ్రీ పి. మురళీధర్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మొత్తం బీజేపీ కుటుంబానికి, గోషామహల్ ప్రజలకు నా కృతజ్ఞతలు.
జై బీజేపీ, విజయ్ బీజేపీ!!
అని రాజాసింగ్ గారు తన ట్విట్టర్ అక్కౌట్లో ట్వీట్ చేశారు.