Author: Srinivas Dandu
ఎండిపోయిన వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సౌడ రమేష్ గారి ఆధ్వర్యంలో నర్మెట్ట మండలంలోని,నర్మెట్ట గ్రామంలో వరి చేనులకు మొక్కజొన్న చేనులకు నీరు అందక ఎండిపోయినటువంటి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వలన రైతులకు నీరు అందించలేక ఈరోజు పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారనిఈ ప్రభుత్వానికి రైతులపై ఎటువంటి చిత్తశుద్ధి…
బిజెపి నేత రాణి రుద్రమ భద్రాచలం పర్యటన
బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమదేవి గారు భద్రాచలం సీతా రామాలయం దర్శనం నిమిత్తం వచ్చిన సందర్భంగా బిజెపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.కలిసిన వారిలో భద్రాచలం బీజేపీ పార్టీ ప్రతి నిధులు బృందం కుంజా ధర్మా స్టేట్ కౌన్సిల్ మెంబర్, నియోజకవర్గం కన్వీనర్ ములిశెట్ట రాంమోహన్ రావు, మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్,బిజేవైమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిఖిల్ కుమార్, బిజేవైమ్ మండల ప్రధాన కార్యదర్శి సాయి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
జనగామాలో ఈటలకు ఘన స్వాగతం
జనగామ నియోజకవర్గం తమ్మడపల్లి గ్రామంలో బిజెపి ఎలక్షన్ కమిటీ ఛైర్మన్,హుజూరాబాద్ ఎంఎల్ఏ శ్రీ ఈటల రాజేందర్ గారికి ఆయన అభిమానులు, బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.