Tag: Rajasthan

  • రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

    రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

    ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు (Narendra Modi) ఈరోజు రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు రాజస్థాన్ ప్రజలను సభావేదిక ద్వారా ఉద్దేశించి మాట్లాడుతూ.. “2014 అయినా, 2019 అయినా.. దేశంలో శక్తివంతమైన బిజెపిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి రాజస్థాన్ ప్రజల ద్వారా అవుతుంది. మీరు బీజేపీకి…